ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ఉండే జీఎస్బీ (గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ విగ్రహానికి 66 కిలోల బంగారం, 335 కిలోల వెండి, రత్నాలతో తయారు చేసిన ఆభరణాలను అలంకరించారు. రూ.703.27 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ విగ్రహం గురించి చర్చ మొదలైంది. శనివారం నుంచే పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తున్నారు.
ముంబై గణేశుడికి 703 కోట్ల బీమా
ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ఉండే జీఎస్బీ (గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్) గణపతి విగ్రహం దేశంలోనే ఖరీదైనదిగా నిలిచింది. ఈ వ...
By Dhallo News · September 14, 2026 at 1:17 AM IST
Have feedback on this article?Report error or suggestion
