LATEST
Thu, Sep 17, 2026
Loading weather...
india

రూ.100 లంచంపై 31 ఏండ్లకు తీర్పు

లంచం కేసులో ఒక రైల్వే ఉద్యోగికి కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ జార్ఖండ్‌ హైకోర్టు 31 ఏండ్ల విచారణ తర్వాత తీర...

లంచం కేసులో ఒక రైల్వే ఉద్యోగికి కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ జార్ఖండ్‌ హైకోర్టు 31 ఏండ్ల విచారణ తర్వాత తీర్పు చెప్పింది. కాళీ శంకర్‌ ధోబీ రాంచీలోచి హతియా రైల్వేస్టేషన్‌లో పార్సిల్‌ క్లర్క్‌గా పనిచేసేవాడు. 1995లో ఒక బైక్‌ను బీహార్‌లోని సమస్తిపూర్‌కు పంపాలని కోరిన నిర్మల్‌ కుమార్‌ బెగానీ అనే వ్యక్తి నుంచి రూ.100 లంచం డిమాండ్‌ చేశాడు. లంచం తీసుకుంటుండగా కాళీ శంకర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

నవంబర్‌ 29న ఎస్సై రాతపరీక్ష.. డిసెంబర్‌ 20న కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ నిర్వహణ

రాష్ట్రంలోని పోలీస్‌ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ప్రాథమిక రాత ప...

Read Article »

Delhi SIR: Mismatch between hearings scheduled, elector turnout at centres as Oct. 29 deadline looms

Across the city, where hearings commenced last week, the number of cases where d...

Read Article »

రూ. 351 బకాయికే కరెంటు కట్‌.. అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌కు విద్యుత్‌ నిలిపివేత

ఒకవైపు ప్రజాపాలనా దినోత్సవం అంటూ రాష్ట్ర ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటుంటే.. మరోవైప...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.