సంక్షేమం చెప్పడమే కాదు.. ప్రజల సమస్యలూ తెలుసుకున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ Telugu Desam Party : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం కీలక మైలురాయిని చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా ఇళ్లను సందర్శించి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు.. ఆయా కుటుంబాల సమస్యలను కూడా తెలుసుకోవడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. ప్రభుత్వం అమలు చేస్తున్న […]
Telugu Desam Party : ఇంటింటికీ టీడీపీ.. కోటి కుటుంబాలతో మమేకం
సంక్షేమం చెప్పడమే కాదు.. ప్రజల సమస్యలూ తెలుసుకున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ Telugu Desam Party : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి...
By Dhallo News · September 4, 2026 at 1:20 PM IST
Have feedback on this article?Report error or suggestion
