Telangana news: తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ వ్యాపారవేత్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఎప్పుడు చర్చకు దారి తీస్తోంది. తనకు సంబంధించిన వ్యాపార సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో.. ముఖ్యనేతకు సంబంధించిన అత్యంత సన్నిహితుడిగా భావించే ఒక వ్యక్తి నుంచి తనకు ఊహించని సూచన ఎదురయిందని.. ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.” నేను నా సమస్య గురించి మాట్లాడేందుకు ఆయనను సంప్రదిస్తే.. గెస్ట్ హౌస్ కు రమ్మని నన్ను నేరుగా కోరారు” అంటూ […]
Telangana news: మహిళా వ్యాపారవేత్తను గెస్ట్ హౌస్ కు రమ్మన్నది ఎవరు..”ముఖ్య”నేత స్నేహితుడిపై చర్యలు ఉంటాయా..
Telangana news: తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ వ్యాపారవేత్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఎప్పుడు చర్చకు దారి తీస్తోంది. తనక...
By Dhallo News · September 20, 2026 at 6:30 PM IST

Source: OK Telugu
Have feedback on this article?Report error or suggestion
