కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. కైపమంగళం ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారు గురువాయుర్ నుంచి కొడుంగళూరు వైపు వెళ్తుండగా హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే […] The post Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి appeared first on Visalaandhra.
Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి
కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ఇంజ...
By Dhallo News · September 5, 2026 at 12:15 PM IST
Have feedback on this article?Report error or suggestion
