LATEST
Sat, Sep 5, 2026
Loading weather...
local

Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి

కేరళలోని త్రిశూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ఇంజ...

కేరళలోని త్రిశూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. కైపమంగళం ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారు గురువాయుర్‌ నుంచి కొడుంగళూరు వైపు వెళ్తుండగా హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే […] The post Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి appeared first on Visalaandhra.

SOURCE: VISALA Andhra
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

Social Welfare Dept: ಅಲ್ಲೇ ಊಟ, ಅಲ್ಲೇ ನಿದ್ರೆ, ಅಲ್ಲೇ ಪಾಠ! ಸಮಾಜ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆಯ ಬೇಜವಾಬ್ದಾರಿಗೆ ನೂರಾರು ಮಕ್ಕಳು ಬಲಿ!

ಡಾ. ಬಿ.ಆರ್. ಅಂಬೇಡ್ಕರ್ ವಸತಿ ಶಾಲೆಯು ಕಳೆದ ಐದು ವರ್ಷಗಳಿಂದ ಸೂಕ್ತ ಕಟ್ಟಡವಿಲ್ಲದೆ, ಸಣ್ಣ ಬಾ...

Read Article »

Paparazzi Push Too Far, Salman Khan Hits Back

Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incide...

Read Article »

Video : Bigg Boss Telugu 10 Premiere Buzz #biggbosstelugu10 #biggbosscontestants #viralvideo

The post Video : Bigg Boss Telugu 10 Premiere Buzz #biggbosstelugu10 #biggbossco...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.