LATEST
Tue, Sep 15, 2026
Loading weather...
local

Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో చోటుచేసుకున్న పసుపు నీళ్ల వివాదంపై తెలంగాణ హైక...

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో చోటుచేసుకున్న పసుపు నీళ్ల వివాదంపై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయకుండా, కేవలం చట్టపరమైన నోటీసులు ఇచ్చి మాత్రమే దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేస్తూ పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రాజకీయ దుమారం రేపిన ‘పసుపు నీళ్ల’ ఘటన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ […]

SOURCE: NTV Telegu
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?

హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన ఐటీ కారిడార్‌ నానక్‌రామ్‌గూడలో చోటుచేసుకున్న ఓ రియ...

Read Article »

TPCC chief declares own candidature, keeps BC CM question alive

TPCC president B. Mahesh Kumar Goud, who has repeatedly stressed that Congress t...

Read Article »

KTR’s PA-PRO Row: When Proximity to Power Starts Looking Like Power

The controversy involving KTR’s PRO Manikya Mahesh and PA Mahender Reddy cannot ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.