94.26 వద్ద ట్రేడింగ్ ప్రారంభంభారీగా తరలివచ్చిన విదేశీ నిధులే ప్రధాన కారణంఆర్బీఐ అంచనాలను మించి 136 బిలియన్ డాలర్ల సమీకరణఅంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ నేడు భారీగా బలపడింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూపాయి ఏకంగా 47 పైసలు లాభపడి 94.26 వద్ద నిలిచింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి రూపాయి విలువ 94.97గా ఉన్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేపట్టిన ప్రత్యేక పథకాల […] The post డాలర్పై రూపాయి పంజా.. ఏకంగా 47 పైసలు లాభం! appeared first on Visalaandhra.
డాలర్పై రూపాయి పంజా.. ఏకంగా 47 పైసలు లాభం!
94.26 వద్ద ట్రేడింగ్ ప్రారంభంభారీగా తరలివచ్చిన విదేశీ నిధులే ప్రధాన కారణంఆర్బీఐ అంచనాలను మించి 136 బిలియన్ డాలర్ల సమీకరణఅంతర్జాతీయ మార్కెట్లో డాలర్త...
By Dhallo News · September 3, 2026 at 11:39 AM IST
Have feedback on this article?Report error or suggestion
