LATEST
Sat, Sep 12, 2026
Loading weather...
local

రామప్ప ఆలయంలో అరుదైన పునరుద్ధరణ.. 300 ఏళ్ల తర్వాత సోమసూత్రం పునరుద్ధరణ!

కాకతీయుల నాటి అద్భుత శిల్పకళా క్షేత్రం రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇక్కడి అంతుబట్ట...

కాకతీయుల నాటి అద్భుత శిల్పకళా క్షేత్రం రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇక్కడి అంతుబట్టని వింతలు, తేలే ఇటుకలు, సంగీతం వినిపించే స్తంభాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే, 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వల్ల ఆలయంలోని సోమసూత్రం మూసుకుపోయింది. తాజాగా అత్యాధునిక సాంకేతికతతో 300 ఏళ్ల తర్వాత ఈ నీటి మార్గాన్ని విజయవంతంగా పునరుద్ధరించడం విశేషం. ఆలయం పేరు వెనుక ఉన్న కథ: సాధారణంగా ఏ గుడికైనా దేవుడి పేరు […] The post రామప్ప ఆలయంలో...

SOURCE: MANALOKAM
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

TFTDDA Power Fight Gets a Court Twist

The TFTDDA power struggle has taken a serious legal turn. A court has stopped th...

Read Article »

Kodali Nani Put Vallabhaneni Vamsi In Trouble?

Two of the main firebrand leaders for the YSR Congress party are Kodali Nani and...

Read Article »

Vishwambhara Wants Sankranti, Kaaka Has a Problem?

Chiranjeevi could be heading for a very unusual Sankranti season. If the latest ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.