Yellareddypet Park | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పార్కులో సుమారు 50 నుంచి 60 పందులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పార్కు నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Yellareddypet Park | ఎల్లారెడ్డిపేట పార్కులో పందుల స్వైర విహారం.. 60 పందులు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు
Yellareddypet Park | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పార్కులో సుమారు 50 నుంచి 60 పందులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పార్కు నిర్వహణపై అధికారులు ద...
By Dhallo News · September 5, 2026 at 11:35 AM IST
Have feedback on this article?Report error or suggestion
