Rythu Shankaravam in Nandyal, Kurnool: నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ‘రైతు శంఖారావం’ కార్యక్రమానికి వెళ్లకుండా పలువురు వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. రహదారులపై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నంద్యాల మండలం కొత్తపల్లె వద్ద ఎమ్మెల్సీ ఇషాక్ బాషాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, […]
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
By Dhallo News · September 1, 2026 at 10:56 AM IST
Original reporting: NTV TeluguRead original report →
Have feedback on this article?Report error or suggestion
