Manipur Assembly | మణిపూర్లో మైతీ, కుకీ తెగల మధ్య సంఘర్షణ జరిగిన మూడేళ్ల తర్వాత కుకీ ఎమ్మెల్యేలు తొలిసారి స్వయంగా అసెంబ్లీకి హాజరయ్యారు. ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ వారి నిర్ణయాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో ఐక్యత, శాంతిని పెంపొందించే దిశగా ఇది ఒక సానుకూల అడుగు అని అన్నారు.
Manipur Assembly | సంఘర్షణ జరిగిన మూడేళ్ల తర్వాత.. మణిపూర్ అసెంబ్లీకి కుకీ ఎమ్మెల్యేలు
Manipur Assembly | మణిపూర్లో మైతీ, కుకీ తెగల మధ్య సంఘర్షణ జరిగిన మూడేళ్ల తర్వాత కుకీ ఎమ్మెల్యేలు తొలిసారి స్వయంగా అసెంబ్లీకి హాజరయ్యారు. ముఖ్యమంత్రి ...
By Dhallo News · September 2, 2026 at 3:08 PM IST
Have feedback on this article?Report error or suggestion
