Keesara | మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరగుట్ట శైవక్షేత్రంలో ఇన్నాళ్లూ ‘నంది స్తంభాలు’గా మాత్రమే కనిపించిన స్మారకాలకు చారిత్రక ప్రాధాన్యం ఉన్నట్లు ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం గుర్తించింది. రెండు వేదికలపై ఉన్న నాలుగు స్తంభాలు 14, 15వ శతాబ్దాల నాటి స్మారకాలుగా భావిస్తున్నారు. వీటిలో రెండు సతిశిలలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
Keesara | కీసరగుట్టలో చరిత్ర చెప్పే నంది స్తంభాలు.. 600 ఏళ్ల నాటి సతిశిలల గుర్తింపు
Keesara | మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరగుట్ట శైవక్షేత్రంలో ఇన్నాళ్లూ ‘నంది స్తంభాలు’గా మాత్రమే కనిపించిన స్మారకాలకు చారిత్రక ప్రాధాన్యం ఉన్నట్లు ‘క...
By Dhallo News · September 5, 2026 at 8:59 AM IST
Have feedback on this article?Report error or suggestion
