తనకు ఎలాంటి సంబంధం లేకపోయిన ఓ వ్యక్తి మరో వ్యక్తి పాన్, ఆధార్ కార్డును ఉపయోగించి అక్రమంగా మాదాపూర్లోని గుట్టలబేగంపేట్లో దొంగ జీఎస్టీ రిజిస్ట్రేషన్ సృష్టించి భ
ారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డాడు. ఈ దొంగ జీఎస్టీ రిజిస్ట్రేషన్ సృష్టించడంతో బాధితుడికి రూ. 32.57 కోట్ల జరిమానా కట్టమని జీఎస్టీ శాఖ నోటీసును చూసి షాక్కు గురయ్యాడు.
