YS Rajasekhara Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో.. విపరీతమైన సెంటిమెంట్ పునాదులతో నిర్మించిన పార్టీ అది. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడుగా మాత్రమే ఈ రాష్ట్రానికి సుపరిచితం అయ్యేవారు. ఆయనకంటూ ఏం ప్రత్యేకత ఉండేది కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి తన మరణాన్ని కుమారుడుకు అధికార వరంగా మార్చేశారు. ఆయన మరణంతో ఏర్పడిన సానుభూతితో ఉద్భవించినదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ […]
YS Rajasekhara Reddy: ‘వైఎస్ఆర్’ను మరిచిపోయిన వైసీపీ!
YS Rajasekhara Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో.. విపరీతమైన సెంటిమెంట్ పునాదులతో నిర్మించి...
By Dhallo News · September 2, 2026 at 2:03 PM IST
Have feedback on this article?Report error or suggestion
