Srikakulam YSRCP: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని చెబుతుంటారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారులు సప్తసముద్రాలు వెనుక ఉన్న సరే తీసుకొస్తామని చెబుతుంటారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి విలేకరుల సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటారు. పైగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఉంటారు. వాస్తవానికి ఏ పార్టీకైనా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు.. నాయకులు బలంగా ఉండాలి. అలాకాకుండా లేని బలాన్ని నాయకుడు ముందుగానే ఊహించుకొని.. […]
Srikakulam YSRCP: శ్రీకాకుళంలో వైసిపి కి గుండు సున్నా.. తమ్మినేని సీతారాం కొడుక్కి భవిష్యత్తు అర్థమైందా.
Srikakulam YSRCP: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని చెబుతుంటారు. కూటమి ప్రభుత్వానికి అనుక...
By Dhallo News · September 16, 2026 at 10:28 AM IST

Source: OK Telugu
Have feedback on this article?Report error or suggestion
