Srikakulam politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల పరిస్థితి మరీ వింతగా ఉంది. ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు ప్రాధాన్యత లేకుండా పోయారు. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా నేతలు తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. సుదీర్ఘకాలం ఆమదాలవలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన తమ్మినేని సీతారాంకు ఇంచార్జ్ పదవి లేదు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై కుటుంబ, వ్యక్తిగత వివాదాలతో సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఆ ఇద్దరూ […]
Srikakulam politics: చేతులు కలిపిన ఆ ఇద్దరు.. ఆ జిల్లాలో నయా రాజకీయం!
Srikakulam politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల పరిస్థితి మరీ వింతగా ఉంది. ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు ప్రాధాన్యత లేకుండా...
By Dhallo News · September 3, 2026 at 6:23 PM IST
Have feedback on this article?Report error or suggestion
