LATEST
Fri, Sep 11, 2026
Loading weather...
local

Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!

Pakistan: ఢిల్లీ వేదికగా బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జ...

Pakistan: ఢిల్లీ వేదికగా బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్‌పింగ్‌తో సహా సభ్య దేశాధినేతలు భారత బాట పట్టారు. బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా ఇలా మొత్తం 11 సభ్యదేశాలు ఉన్న ఈ కూటమిలో చేరేందుకు దాయాది పాకిస్తాన్ తహతహలాడుతోంది. అయితే, భారత్ మాత్రం పాకిస్తాన్‌ను పక్కన పెడుతోంది. కూటమిలో చేరేందుకు పాక్ తహతహ.. బ్రిక్స్ సభ్యత్వం కోసం […]

SOURCE: NTV Telegu
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్‌ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..

హువావే (Huawei) స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక సరికొత్త, వినూత్నమైన డిజైన్‌తో కూడి...

Read Article »

Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?

Devasish Sharma: జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన వ్యక్తి, ఇప్పుడు ఎన్నిక...

Read Article »

Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి

Bada Ganesh : ఖైరతాబాద్ ప్రతిష్ఠాత్మక బడా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.