“శంషాబాద్ టు చెన్నై విషయానికొస్తే అమరావతి వరకు నేరుగా ఉండే మార్గం జాతీయ రహదారి 65 మాత్రమే. దీనికి సమాంతరంగా రైల్వే కారిడార్ నిర్మించాల్సి ఉంది. ఏ శాస్త్రీయ నియమాలను పాటించకుండా శంషాబాద్ నుండి యాచారం, మాల్,మర్రిగూడా, గుర్రంపాడు, హాలియా దామరచర్ల మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి అమరావతికి చేరే విధంగా అలైన్మెంట్ మార్చారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అశాస్త్రీయ పద్ధతిలో అలైన్మెంట్ మార్చడం ప్రజాగ్రహానికి కారణమైంది..” దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతూ / రవాణా […] The post బుల్లెట్ ట్రైన్ సాధన కోసం NH65 వెంట ..ఊపందుకున్న రైల్వే కారిడార్ ఉద్యమం appeared first on Prajatantra News Telangana Breaking News Today Updates in Telugu, Telugu Articles.
బుల్లెట్ ట్రైన్ సాధన కోసం NH65 వెంట ..ఊపందుకున్న రైల్వే కారిడార్ ఉద్యమం
“శంషాబాద్ టు చెన్నై విషయానికొస్తే అమరావతి వరకు నేరుగా ఉండే మార్గం జాతీయ రహదారి 65 మాత్రమే. దీనికి సమాంతరంగా రైల్వే కారిడార్ నిర్మించాల్సి ఉంది. ఏ శాస్...
By Dhallo News · September 2, 2026 at 11:55 PM IST
Have feedback on this article?Report error or suggestion
