Konda Surekha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిపోయారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారు. భట్టి విక్రమార్క.. శ్రీధర్ బాబు.. ఇంకా కీలకమైన మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. చివరికి కొండా సురేఖ కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కేసి వేణుగోపాల్ విదేశాల నుంచి హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కేసి వేణుగోపాలతో మాట్లాడారు. కొండా సురేఖ వ్యవహారం.. ఇంకా కొంతమంది మంత్రుల వ్యవహార […]
Konda Surekha: కొండా సురేఖ కు సంకేతాలు.. మంత్రులంతా ఢిల్లీలోనే.. తెలంగాణలో ఏం జరుగుతోంది..
Konda Surekha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిపోయారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారు. భట్టి విక్రమార్క.. శ్రీధర్ బాబు...
By Dhallo News · September 2, 2026 at 11:34 AM IST
Have feedback on this article?Report error or suggestion
