LATEST
Sun, Sep 13, 2026
Loading weather...
local

India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!

India-China Relations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల సమావేశం అనంతరం ఇరు దేశాలు విడుదల చేసిన...

India-China Relations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల సమావేశం అనంతరం ఇరు దేశాలు విడుదల చేసిన అధికారిక ప్రకటనలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై రెండు దేశాల వేర్వేరు విధానాలను స్పష్టం చేస్తున్నాయి. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఏడేళ్లకు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాటి ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

SOURCE: NTV Telegu
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

Bigg Boss Telugu 10: Nagarjuna Schools Rohit, Thrigun Gets Harsh Punishment

The first weekend episode of Bigg Boss Telugu 10 brought several confrontations ...

Read Article »

Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్‌లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ

Vivo X Fold 6 International Launch Tipped: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో...

Read Article »

International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?

International Chocolate Day : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ముఖంపై...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.