ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చింది. రాష్ట్రంలో పారదర్శకతను పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు ఈ పాలసీలో అనేక కీలక నిర్ణయాలను అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం షాపుల లైసెన్సులన్నింటినీ ఏడాది పాటు రెన్యువల్ చేయనున్నారు. ఈ లైసెన్స్ పొడిగింపు 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా రెన్యువల్ చేసుకోకపోతే, ఆ మద్యం షాపులను లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తారు. లాటరీ […]
Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చింది. రాష్ట్రంలో పారదర్శకతను పెంచేం...
By Dhallo News · September 11, 2026 at 8:32 PM IST
Have feedback on this article?Report error or suggestion
