తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి ప్రస్తావించారు. రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు ముఖ్యమంత్రి పదవి దక్కాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందని, ప్రతి ఇంట్లో చదువుకున్న యువత ఉండటంతో రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో […]
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని బీజేప...
By Dhallo News · September 19, 2026 at 10:29 PM IST
Have feedback on this article?Report error or suggestion
