దేశంలో రోజురోజుకో రకమైన దారుణం జరుగుతుంది. ఊహించని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. కరుడుగట్టిన నేరస్తులు సైతం విస్తుపోయే విధంగా నేరాల తీవ్రత ఉంటుంది. చట్టాలంటే భయం లేదు, పోలీసులంటే లెక్కలేదు. సాటి మనుషులంటే అభిమానం, ప్రేమ లేదు. ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొబైల్ ఫోన్ కొనుక్కోని సక్రమంగా ఈఎంఐ కట్టలేదని ఓ యువకుడ్ని కిడ్నాప్ చేయడమే కాకుండా దారుణంగా వేధించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని …
EMI కట్టలేదని కిడ్నాప్.. బ్లడ్ అమ్మేశారు
దేశంలో రోజురోజుకో రకమైన దారుణం జరుగుతుంది. ఊహించని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. కరుడుగట్టిన నేరస్తులు సైతం విస్తుపోయే వ...
By Dhallo News · September 18, 2026 at 6:34 AM IST
Have feedback on this article?Report error or suggestion
