BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి 13 తేదీల వరకు ఈ సదస్సు నిర్వహిస్తారు. ఈసారి సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత మండపంలో నిర్వహిస్తున్నారు. బ్రిక్స్ సదస్సుకు చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో వంటి వారు హాజరు కాబోతున్నారు. చైనా […]
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటీ ప్రయోజనం..
BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి 13 తేదీల వరకు ఈ సద...
By Dhallo News · September 11, 2026 at 3:59 PM IST

Source: OK Telugu
Have feedback on this article?Report error or suggestion
