Air Marshal Jeetendra Mishra : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదటి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. భారత వైమానిక దళంలో 38 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన ఎన్నో కీలక పదవులను కూడా చేపట్టారు.
Air Marshal Jeetendra Mishra : అయోధ్య రామ మందిర ఫస్ట్ CEO ఇతడే.. జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే!
Air Marshal Jeetendra Mishra : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదటి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. భారత వైమానిక...
By Dhallo News · September 2, 2026 at 5:40 PM IST
Have feedback on this article?Report error or suggestion
