– రెండు గంటలపాటు బురద నీటిలోనే న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : నేపాల్ను అతలాకుతలం చేస్తున్న వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మెడ వరకు బురదలో కూరుకుపోయి, జేసీబీ స్కూప్లో కూర్చుని ఉన్న గుణ మాయ బోహరా చిత్రం ఈ విపత్తులో ఆశకు, మొక్కవోని సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. నువాకోట్లోని దేవీఘాట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆశ్రమంలోని వారు అల్పాహారం తీసుకుంటున్న సమయంలో […] The post వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం appeared first on Prajatantra News Telangana Breaking News Today Updates in Telugu, Telugu Articles.
వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం
– రెండు గంటలపాటు బురద నీటిలోనే న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : నేపాల్ను అతలాకుతలం చేస్తున్న వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోం...
By Dhallo News · September 3, 2026 at 5:03 PM IST
Have feedback on this article?Report error or suggestion
