హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయుష్ ఎకో- సిస్టమ్ను బలోపేతం చేసేందుకు హైదరాబాద్లోని కన్హా శాంతి వనంలో నీతి ఆయోగ్ ఈనెల 8వ తేదీన జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తుందని రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ ఐషా మస్రత్ ఖానం వెల్లడించారు. ఈ
జాతీయ వర్క్ షాప్నకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరవుతారని […] The post ఆయుష్ ఎకో-సిస్టమ్ బలోపేతంపై 8న వర్క్ షాప్ appeared first on Prajatantra News Telangana Breaking News Today Updates in Telugu, Telugu Articles.
