పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) రెండో దశలో చేపట్టనున్న 14 ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం మొత్తం రూ.5,912 కోట్లు. ఇందులో 25 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా అందించనుంది. మరో 50 శాతం నిధులను మున్సిపల్ బాండ్లు, పీపీపీ విధానం ద్వారా సమీకరించనున్నారు. మిగిలిన 25 శాతం నిధులను పట్టణ స్థానిక సంస్థలు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, […] The post రూ.5,912 కోట్ల...
రూ.5,912 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్.. 14 ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతి
పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) రెండో దశలో చేపట్టనున్న 14 ప్రాజెక్టులకు ఆంధ...
By Dhallo News · September 16, 2026 at 11:46 AM IST
Have feedback on this article?Report error or suggestion
