LATEST
Tue, Sep 1, 2026
Loading weather...
local

ఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు.. 5 కొత్త కేటగిరీలు.. అక్టోబర్‌ 1 నుంచి రూ.200 ఛార్జీ!

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)లో కీలక మార్పులు రానున్నాయి. పథకాలను ఎలా వర్గీకరించాలి? వాటి వివరాలను ఎలా చూపించాలి? అన్నదానిపై పెన్షన్‌ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆగస్టు 28న జారీ చేసిన సర్క్యులర్‌లో ఈ మార్పులను ప్రకటించింది. 2026 అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై ఎన్‌పీఎస్‌ పథకాలను ఈక్విటీ పెట్టుబడి ఆధారంగా ఐదు కేటగిరీలుగా విభజిస్తారు. 80-100 శాతం ఈక్విటీ ఉన్న పథకాలు ‘కేటగిరీ-ఏ’లో ఉంటాయి. వీటిని […] The post ఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు.. 5 కొత్త కేటగిరీలు.. అక్టోబర్‌ 1 నుంచి రూ.200 ఛార్జీ! appeared first on Visalaandhra.

SOURCE: VISALA Andhra
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

Irumudi Box Office Collection: జాం లో ‘ఓజీ’, ‘సలార్’, ‘పెద్ది’ రికార్డ్స్ ని దాటేసిన ‘ఇరుముడి’.. ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Irumudi Box Office Collection: మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం రీసెం...

Read Article »

Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్ జరిగింది ఇంతేనా ? బాంబు పేల్చిన డైరెక్టర్ నాగ అశ్విన్!

Kalki 2: తెలుగు చలన చిత్ర పరిశ్రమ చిరస్థాయిగా గుర్తుపెట్టుకుని సినిమాల్లో ఒకటి ‘...

Read Article »

ಬಗೆದಷ್ಟು ಬಯಲಾಗ್ತಿದೆ KPSC ಹಗರಣ: Dysp ನೇಮಕಾತಿಯಲ್ಲೂ ಅಕ್ರಮ ಶಂಕೆ

ಪಶುವೈದ್ಯರ ನೇಮಕಾತಿ ತನಿಖೆ ವೇಳೆ ಬೇರೆ ಅಕ್ರಮಗಳ ಬಗ್ಗೆಯೂ ಶಂಕಿ ವ್ಯಕ್ತವಾಗಿವೆ. ಡಿವೈಎಸ್​ಪಿ ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.