LATEST
Tue, Sep 1, 2026
Loading weather...
local

భారత్‌కు మరిన్ని ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ

– రష్యాతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఇండియా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ఆపరేషన్ సిందూర్‌లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను ...

– రష్యాతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఇండియా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ఆపరేషన్ సిందూర్‌లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను భారత్ మరోసారి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటి అవసరాలు పెంచుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. భారత వైమానిక దళం కోసం మరో ఐదు ఎస్`400 వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు జారీ చేసిన టెండర్‌కు రష్యా స్పందించినట్లు సమాచారం. ఈమేరకు ఐదు కొత్త వ్యవస్థలను భారత్‌కు విక్రయించేందుకు రష్యా […] The post భారత్‌కు మరిన్ని ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ appeared first on Prajatantra News Telangana Breaking News Today Updates in Telugu, Telugu Articles.

SOURCE: PRAJATANTRA News
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

ಹುಸಿಯಾದ ನಂಬಿಕೆ; ಮೊದಲ ಬಾರಿಗೆ ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ನೋವು ತೋಡಿಕೊಂಡ RCB ಹೀರೋ

ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ವಿರುದ್ಧದ ಟಿ20 ಸರಣಿಗೆ ಬಿಸಿಸಿಐ ತನ್ನನ್ನು ನಿರ್ಲಕ್ಷಿಸಿದ ಬೆನ್ನಲ್ಲೇ, ಕೃನಾಲ...

Read Article »

MIలోనే పాండ్య.. కెప్టెన్సీ రేసులో తిలక్, బుమ్రా..!

IPL 2027 : ఐపీఎల్ 2026లో అంచనాలను అందుకోలేకపోయిన ముంబై ఇండియన్స్‌ వచ్చే సీజన్‌కు...

Read Article »

AM/NS ఇండియా – ICAR-IARI చారిత్రక ఒప్పందం

AM/NS : ఉక్కు తయారీలో ఉత్పన్నమయ్యే ఇనుప ఖనిజ వ్యర్థాలను (ఐరన్ ఓర్ టెయిలింగ్స్ – ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.