– రష్యాతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఇండియా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ఆపరేషన్ సిందూర్లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను భారత్ మరోసారి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటి అవసరాలు పెంచుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. భారత వైమానిక దళం కోసం మరో ఐదు ఎస్`400 వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు జారీ చేసిన టెండర్కు రష్యా స్పందించినట్లు సమాచారం. ఈమేరకు ఐదు కొత్త వ్యవస్థలను భారత్కు విక్రయించేందుకు రష్యా […] The post భారత్కు మరిన్ని ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ appeared first on Prajatantra News Telangana Breaking News Today Updates in Telugu, Telugu Articles.
భారత్కు మరిన్ని ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ
– రష్యాతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఇండియా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ఆపరేషన్ సిందూర్లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను ...
By Dhallo News · September 1, 2026 at 10:00 PM IST
Have feedback on this article?Report error or suggestion
