LATEST
Fri, Sep 4, 2026
Loading weather...
local

మళ్లీ మొదలవుతున్న ‘నడక’ రాజకీయం, 2027 జూలై నుంచి జగనన్న పాదయాత్ర 2.0 అంట..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతమంది ఎన్ని వింతలు చేసినా, చివరికి అందరూ నమ్ముకునేది ఒక్కటే.. అదే ‘నడక’ రాజకీయం. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాత్కాలికం...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతమంది ఎన్ని వింతలు చేసినా, చివరికి అందరూ నమ్ముకునేది ఒక్కటే.. అదే ‘నడక’ రాజకీయం. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాత్కాలికంగా బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మళ్లీ షూస్ వేసుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట. వచ్చే 2029 ఎన్నికల కోసం అప్పుడే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తూ, 2027 జూలై 8వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా సంకల్ప యాత్ర 2.0’ […] The post మళ్లీ మొదలవుతున్న ‘నడక’ రాజకీయం, 2027 జూలై నుంచి జగనన్న పాదయాత్ర 2.0 అంట..! appeared first on Telugu Rajyam.

SOURCE: TELUGU Rajyam
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

Hebah Patel : భారీ హారంతో సాంప్రదాయంగా.. హెబ్బా పటేల్ ఫొటోలు..

హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా చీరకట్టులో భారీ హారంతో సాంప్రదాయంగా దిగిన పలు ఫోటోల...

Read Article »

Vindhya Vishaka : పారిస్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యాంకరమ్మ.. ఈఫిల్ టవర్ వద్ద వింధ్య విశాఖ పోజులు..

యాంకర్ వింధ్య విశాఖ తాజాగా పారిస్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఈఫిల్ టవర్ వద్ద దిగిన...

Read Article »

Vijayawada Mayor : విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఆ యువ నేత!

Vijayawada Mayor : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్ని...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.