ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతమంది ఎన్ని వింతలు చేసినా, చివరికి అందరూ నమ్ముకునేది ఒక్కటే.. అదే ‘నడక’ రాజకీయం. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాత్కాలికంగా బెంగళూరు ప్యాలెస్కే పరిమితమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మళ్లీ షూస్ వేసుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట. వచ్చే 2029 ఎన్నికల కోసం అప్పుడే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తూ, 2027 జూలై 8వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా సంకల్ప యాత్ర 2.0’ […] The post మళ్లీ మొదలవుతున్న ‘నడక’ రాజకీయం, 2027 జూలై నుంచి జగనన్న పాదయాత్ర 2.0 అంట..! appeared first on Telugu Rajyam.
మళ్లీ మొదలవుతున్న ‘నడక’ రాజకీయం, 2027 జూలై నుంచి జగనన్న పాదయాత్ర 2.0 అంట..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతమంది ఎన్ని వింతలు చేసినా, చివరికి అందరూ నమ్ముకునేది ఒక్కటే.. అదే ‘నడక’ రాజకీయం. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తాత్కాలికం...
By Dhallo News · September 4, 2026 at 4:30 PM IST
Have feedback on this article?Report error or suggestion
