నేపాల్లో సంభవించిన భారీ ప్రకృతి విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు.వరదలు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక, అన్వేషణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ చర్యలు ముందుకు సాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 1,204 మృతదేహాలను గుర్తించారు. మరో 4,216 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. భద్రతా సిబ్బంది ఇప్పటివరకు 11,993 మందిని ప్రమాద ప్రాంతాల నుంచి తరలించి సురక్షిత […] The post నేపాల్ వరదల్లో 1,204 మృతదేహాలు.. 4,216 మంది ఆచూకీ గల్లంతు appeared first on Visalaandhra.
నేపాల్ వరదల్లో 1,204 మృతదేహాలు.. 4,216 మంది ఆచూకీ గల్లంతు
నేపాల్లో సంభవించిన భారీ ప్రకృతి విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు.వరదలు, భారీ వర్షాల కారణంగా దెబ్బతి...
By Dhallo News · September 3, 2026 at 1:06 PM IST
Have feedback on this article?Report error or suggestion
