LATEST
Thu, Sep 3, 2026
Loading weather...
local

నేపాల్‌ వరదల్లో 1,204 మృతదేహాలు.. 4,216 మంది ఆచూకీ గల్లంతు

నేపాల్‌లో సంభవించిన భారీ ప్రకృతి విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు.వరదలు, భారీ వర్షాల కారణంగా దెబ్బతి...

నేపాల్‌లో సంభవించిన భారీ ప్రకృతి విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు.వరదలు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక, అన్వేషణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ చర్యలు ముందుకు సాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 1,204 మృతదేహాలను గుర్తించారు. మరో 4,216 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. భద్రతా సిబ్బంది ఇప్పటివరకు 11,993 మందిని ప్రమాద ప్రాంతాల నుంచి తరలించి సురక్షిత […] The post నేపాల్‌ వరదల్లో 1,204 మృతదేహాలు.. 4,216 మంది ఆచూకీ గల్లంతు appeared first on Visalaandhra.

SOURCE: VISALA Andhra
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

Kitchen Hacks: ಅಡುಗೆಮನೆಯ ಪ್ರತಿದಿನದ ಸಮಸ್ಯೆ; ಹಾಲು ಉಕ್ಕೋದನ್ನು ತಡೆಯೋದು ಹೇಗೆ?

ಹಾಲು ಬಿಸಿ ಮಾಡುವಾಗ ಉಕ್ಕಿ ಚೆಲ್ಲುವುದು ಸಾಮಾನ್ಯ ಸಮಸ್ಯೆ. ಹಾಲಿನ ಮೇಲ್ಭಾಗದಲ್ಲಿ ಕೆನೆ ಕಟ್ಟಿ...

Read Article »

Why Kayadu Lohar Called Herself a “Potato”

Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing he...

Read Article »

Mokshagna launch date: మోక్షజ్ఞ లాంచింగ్ డేట్ వచ్చేసింది.. ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తున్నారు..

Mokshagna launch date: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లె...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.