– కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు మంచిర్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 22ఏ నిషేధిత జాబితా ముసుగులో 5,525 ఎకరాల ఇండ్ల స్థలాలు, పట్టణ పరిధిలో 10 వేల ఇండ్లను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టి ప్రజల ఆస్తులను సున్నా చేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. […] The post 10 వేల ఇళ్లు 22-ఏలో పెట్టడం దారుణం appeared first on Prajatantra News Telangana Breaking News Today Updates in Telugu, Telugu Articles.
10 వేల ఇళ్లు 22-ఏలో పెట్టడం దారుణం
– కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు మంచిర్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 22ఏ నిషేధిత జాబితా ముసుగులో 5,525 ఎకరాల ...
By Dhallo News · September 4, 2026 at 9:59 PM IST
Have feedback on this article?Report error or suggestion
