Viral News | అంత్యక్రియలు జరిగిన 15 రోజుల తర్వాత ఓ వ్యక్తి సజీవంగా కనిపించాడు. తమ కుమారుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించగా.. తాజాగా జైలు నుంచి ఫోన్ కాల్ రావడంతో అతను బతికే ఉన్నాడని తెలిసింది. పంజాబ్లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
Viral News | చనిపోయిన 15 రోజులకు బతికొచ్చిన వ్యక్తి.. జైలు నుంచి ఫోన్ రావడంతో ఫ్యామిలీ షాక్!
Viral News | అంత్యక్రియలు జరిగిన 15 రోజుల తర్వాత ఓ వ్యక్తి సజీవంగా కనిపించాడు. తమ కుమారుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించగా.. తాజాగా జైలు న...
By Dhallo News · September 6, 2026 at 11:29 AM IST
Have feedback on this article?Report error or suggestion
