Thrissur Accident | కేరళలోని త్రిశూర్లో జాతీయ రహదారి-66పై ఘోర ప్రమాదం జరిగింది. నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు.
Thrissur Accident | ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు, డ్రైవర్ దుర్మరణం
Thrissur Accident | కేరళలోని త్రిశూర్లో జాతీయ రహదారి-66పై ఘోర ప్రమాదం జరిగింది. నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల...
By Dhallo News · September 5, 2026 at 8:15 AM IST
Have feedback on this article?Report error or suggestion
