Supreme Court : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నవారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Supreme Court | నీట్ పేపర్ లీకేజీ ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్లు ఎత్తివేత.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
By Dhallo News · September 1, 2026 at 4:30 PM IST
Have feedback on this article?Report error or suggestion
