Sai Kiran | నిర్మల్ జిల్లా బాసర పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల రమావత్ సాయికిరణ్ గోదావరి నదిలో పడి చనిపోయాడు. యూకేలో ఎంబీఏ చేస్తున్న అతడు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉంది.
Sai Kiran | యూకేలో ఎంబీఏ చేస్తూ స్వస్థలానికి.. బాసర బ్రిడ్జిపై నుంచి పడి దుర్మరణం..!
Sai Kiran | నిర్మల్ జిల్లా బాసర పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల రమావత్ సాయిక...
By Dhallo News · September 2, 2026 at 7:57 PM IST
Have feedback on this article?Report error or suggestion
