Russia : ఉక్రెయిన్పై రష్యా భారీ దాడికి దిగింది. రాజధాని కీవ్తోపాటు ఒడెశాపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 12 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Russia | ఉక్రెయిన్పై డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడులు.. 12 మంది మృతి.. మృతుల్లో ఒక భారతీయుడు
By Dhallo News · September 1, 2026 at 5:40 PM IST
Have feedback on this article?Report error or suggestion
