Road Accident | ఆస్ట్రేలియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన మహిళలుగా అధికారులు గుర్తించారు. విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (VDCA) మాజీ సంయుక్త కార్యదర్శి జీటీ ప్రసాద్ ఇటీవల తన భార్యతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు.
Road Accident | ఆస్ట్రేలియాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ మహిళలు మృతి..!
Road Accident | ఆస్ట్రేలియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్...
By Dhallo News · September 17, 2026 at 7:25 PM IST
Have feedback on this article?Report error or suggestion
