Revanth Reddy | ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగానే తలంటినట్టు తెలిసింది. సొంత ప్రభుత్వంలోని బీసీ మహిళా మంత్రిపైనే ప్రతాపం చూపిస్తూ.. 17మంది ఎమ్మెల్యేలతో ఎవరి మీద మీ బలప్రదర్శన అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం.
Revanth Reddy | ఎవరి మీద మీ బలనిరూపణ.. సీఎం రేవంత్ రెడ్డిని కడిగిపారేసిన అధిష్ఠానం?
Revanth Reddy | ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగానే తలంటినట్టు తెలిసింది. సొంత ప్రభుత్వంలోని బీసీ మహిళా మంత్రిపైనే ప్రత...
By Dhallo News · September 2, 2026 at 7:00 AM IST
Have feedback on this article?Report error or suggestion
