PM Modi: భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) దేశ వాస్తవ జీడీపీ 7.8% వృద్ధి చెందింది. ఈ వృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత ప్రజల సమష్టి శక్తికి, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. పీఎం మోదీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా […]
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
By Dhallo News · September 1, 2026 at 9:40 AM IST
Original reporting: NTV TeluguRead original report →
Have feedback on this article?Report error or suggestion
