Lalu Yadav | ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్, మరో ఆరుగురిపై మనీలాండరింగ్ అభియోగాలు నమోదు చేయాలని గురువారం ఆదేశించింది.
Lalu Yadav | రైల్వే హోటల్ కుంభకోణంలో.. లాలూ, ఆయన భార్య, కుమారుడిపై అభియోగాలు నమోదుకు కోర్టు ఆదేశం
Lalu Yadav | ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ఢిల్లీ ...
By Dhallo News · September 10, 2026 at 7:51 PM IST
Have feedback on this article?Report error or suggestion
