KTR | మా సునీతా లక్ష్మారెడ్డి అక్కడ ఇనుప కంచె గ్రిల్స్ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.. ఇది శాసన సభ కాదు దుశ్శా
న సభ అన్నట్టుగా ఇవాళ వ్యవహరించి చివరకు మా సునీతా లక్ష్మారెడ్డి కండ్ల వెంబడి కంటనీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
