LATEST
Thu, Sep 17, 2026
Loading weather...
india

Keesara PS | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ..!

Keesara PS | తెలంగాణ (Telangana) లో ఇద్దరు పోలీసు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) కు చిక్కారు. మల్కాజ్...

Keesara PS | తెలంగాణ (Telangana) లో ఇద్దరు పోలీసు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) కు చిక్కారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ (Malkajgiri Commissionerate) పరిధిలోని కీసర పోలీస్‌స్టేష‌న్‌ (Keesara Police Station) లో ఈ ఘటన జరిగింది. రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసి స్వీకరించిన కేసులో ఇన్‌స్పెక్టర్, ఎస్‌హెచ్‌వో అర్కపల్లి ఆంజనేయులు (Arkapally Anjaneyulu), సబ్-ఇన్‌స్పెక్టర్ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి (Dyapa Gyanender Reddy) ని ఏసీబీ అధికారులు (ACB Officials) గురువారం అరెస్ట్ చేశారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Modi Cabinet Reshuffle: మోడీ కేబినెట్ ప్రక్షాళనకు తాజా ముహుర్తం..! ఆర్ధికమంత్రిగా ఊహించని వ్యక్తి..!

The Modi Cabinet reshuffle faces two key deadlines, with speculation over a surp...

Read Article »

Visakhapatnam –Bengaluru: విశాఖ-బెంగళూరు ప్రయాణికులకు అలర్ట్-ఇకపై ఈ రైళ్లు..!

Railways has extended Visakhapatnam – SMVT Bengaluru special train services, add...

Read Article »

KTR | 25 ఏండ్ల కింద ఇచ్చిన తోట ఆగయ్య భూమిని రేవంత్‌ రెడ్డి గుంజుకున్నడు : కేటీఆర్

KTR | మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ తోట ఆగయ్య మాజీ నక్సలైట్‌ ఒక బలహీన వర్గాల బిడ్...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.