Jeetendra Mishra | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో వెస్ట్రన్ కమాండ్ అధిపతిగా వ్యవహరించిన ఆయన ఏప్రిల్లో పదవీ విరమణ చేశారు.
Jeetendra Mishra | అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సీఈవోగా.. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
Jeetendra Mishra | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యార...
By Dhallo News · September 2, 2026 at 5:42 PM IST
Have feedback on this article?Report error or suggestion
