Farmers Protest | రోజుకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగా రాయి సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటుకు ఎలాంటి సమస్యలు లేకుండా అందించారని రైతులు గుర్తు చేసుకున్నారు.
Farmers Protest | కరెంట్ సరఫరాపై రైతన్నల ఆగ్రహం.. రోడ్డెక్కి ఆందోళన.. వీడియో
Farmers Protest | రోజుకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని రైతుల...
By Dhallo News · September 17, 2026 at 3:19 PM IST
Have feedback on this article?Report error or suggestion
