Bihar : నేపాల్ వరదల కారణంగా బిహార్కు మరో ముప్పు వచ్చి పడింది. నేపాల్ వరద నీటి ద్వారా భారీ చేపలు బిహార్ కొట్టుకొస్తున్నాయి. నేపాల్ నుంచి కొట్టుకొస్తున్న చేపలు తిని పలువురు అనారోగ్యం పాలవుతున్నారు.
Bihar | వాటిని తినొద్దు.. నేపాల్ వరద నీటిలో బిహార్కు కొట్టుకొస్తున్న చేపలపై ప్రభుత్వం
By Dhallo News · September 1, 2026 at 7:20 PM IST
Have feedback on this article?Report error or suggestion
