Bandi Sanjay | ఉపాధ్యాయులతో కన్నీళ్లు పెట్టించే ఏ రాజ్యం బాగుపడదని, ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్ పాలకులు గ్రహించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అర్ధాకలితో అలమటిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపుతున్నానని అన్నారు.
Bandi Sanjay | ఉపాధ్యాయులను ఏడిపించే ఏ రాజ్యం బాగుపడదు.. రేవంత్ సర్కారుపై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay | ఉపాధ్యాయులతో కన్నీళ్లు పెట్టించే ఏ రాజ్యం బాగుపడదని, ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్ పాలకులు గ్రహించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానిం...
By Dhallo News · September 5, 2026 at 3:03 PM IST
Have feedback on this article?Report error or suggestion
