LATEST
Tue, Sep 1, 2026
Loading weather...
india

Arms Theft: మద్రాస్‌ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!

Arms Theft: సికింద్రాబాద్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌ ప్రాంతంలో అత్యాధునిక ఆయుధాలు మాయమవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ కాంపౌండ్‌లోకి చొరబడిన దుండగులు ఆయుధాలు భద్రపరిచే గదికి సంబంధించిన తాళాన్ని పగలగొట్టి 12 ఆయుధాలను అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సమాచారం ప్రకారం.. చోరీకి గురైన ఆయుధాల్లో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, ఆరు పిస్టళ్లు ఉన్నాయి. వీటితో […]

Original reporting: NTV TeluguRead original report →
Have feedback on this article?Report error or suggestion

Read More from india

NIMHANS opens reimagined crèche for children of staff in Bengaluru

The initiative seeks to demonstrate how public institutions can create child-cen...

Read Article »

Jet Fuel Prices Hiked: Will Your Flight Ticket Get Costlier? What Flyers Need To Know

The latest hike has put fresh pressure on airline operating costs and raising qu...

Read Article »

BDA offers sites in Dr. K. Shivaram Karanth Layout in Bengaluru at ₹6,000/sqft

Site prices have skyrocketed from ₹2000/sqft in NPKL to ₹6000/sqft in the Dr. K....

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.