రాజేంద్రనగర్ జోన్లోని శంషాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని 2018లో రిజిస్టర్డ్ సేల్డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన నాటి నుంచి తానే ఆస్తిని స్వాధీనంలో ఉంచుకుని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఒక రౌడీషీటర్ స్థానిక పోలీసుల సహకారంతో తన ఆస్తిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితుడు సీపీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేయించి ఆ కేసులో ఇరికించిన తర్వాత అదే డివిజన్ పరిధిలో ఉన్న ఒక ప్రాంతంలోని తన వ్యాపార కేంద్రం నుంచి అరెస్టు...
ACP | ఆ ఏసీపీ తీరే సెపరేటు..! రౌడీషీటర్లతో మిలాఖత్.. అమాయకులకు వేధింపులు
రాజేంద్రనగర్ జోన్లోని శంషాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని 2018లో రిజిస్టర్డ్ సేల్డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. కొ...
By Dhallo News · September 17, 2026 at 7:23 AM IST
Have feedback on this article?Report error or suggestion
